*బిఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన*

0
255

*బిఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన* /// *శేరిలింగంపల్లి ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 30 –:* జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ విజయం కోసం ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ బస్తిలలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ కార్ గుర్తుకు ఓటు వేసి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ ని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పాదయాత్ర ద్వారా ఇంటి ఇంటికి కరపత్రం ద్వారా ప్రచారం చేశారు . ఈ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

ఈ కార్యక్రమం లో శ్రీనివాస్, రాజు, గడ్డ మహేష్, స్వామి ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, మజీద్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Health
Post-Hair Transplant Hair Care: Products and Routines That Work
Recovering from a hair restoration procedure demands attention to detail, especially in the days...
By Momin Enfeildsaudi 2026-02-27 07:37:32 0 415
Travel
Air New Zealand Samoa
Air New Zealand Samoa – Travel Services and International Connectivity Air New Zealand...
By Airlinesoffice Desk 2026-03-09 10:20:24 0 437
News
హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన .. కర్నూలు జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి
*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: ప్రభుత్వ బి.సి., ఎస్. సి, ఆనంద నిలయం...
By Shalanna Shalanna 2025-10-23 13:48:43 0 609
News
*జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులతో కలిసి పాల్గొన్న మిరియాల ప్రీతం*
*జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులతో కలిసి పాల్గొన్న మిరియాల ప్రీతం* /// ...
By NetiGalam NGTV 24×7 NEWS 2025-10-31 16:40:30 0 521