*బిఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన*
Posted 2025-10-30 11:39:05
0
310
*బిఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన* /// *శేరిలింగంపల్లి ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 30 –:* జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ విజయం కోసం ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ బస్తిలలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ కార్ గుర్తుకు ఓటు వేసి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ ని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పాదయాత్ర ద్వారా ఇంటి ఇంటికి కరపత్రం ద్వారా ప్రచారం చేశారు . ఈ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమం లో శ్రీనివాస్, రాజు, గడ్డ మహేష్, స్వామి ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, మజీద్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Beverages
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Agriculture and Farming
- Other
Read More
Dollar Rate in Pakistan & Currency Exchange Lahore | LinkExchange
Introduction
Understanding the dollar rate in Pakistan has become increasingly important...
International Moving Costs Explained: What to Budget For
Moving to another country is an exciting milestone, but it often comes with significant financial...
BIS Certificate for Bunk Beds – Complete Guide to IS 17636:2022
Introduction
India’s furniture industry is expanding rapidly, and bunk beds are widely used...
Top 10 Solar Companies in Kerala
Introduction
As electricity costs continue to rise and awareness about renewable energy grows,...
Builders in Lahore & Developers in Lahore | Al-Hafeez Group
Trusted Builders and Developers in Lahore
The real estate sector continues to grow...
Sponsored