*బిఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన*
Posted 2025-10-30 11:39:05
0
286
*బిఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన* /// *శేరిలింగంపల్లి ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 30 –:* జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ విజయం కోసం ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ బస్తిలలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ కార్ గుర్తుకు ఓటు వేసి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ ని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పాదయాత్ర ద్వారా ఇంటి ఇంటికి కరపత్రం ద్వారా ప్రచారం చేశారు . ఈ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమం లో శ్రీనివాస్, రాజు, గడ్డ మహేష్, స్వామి ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, మజీద్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- Education
- Art
- Causes
- Crafts
- Dance
- Beverages
- Film
- Fitness
- Food & Recipes
- Games
- Gardening
- Health
- Home
- Literature
- Music
- Networking
- News
- Party
- Religion
- Shopping
- Sports
- Theater
- Wellness
- Travel
- Devotional
- History
- Medical
- Agriculture and Farming
- Other
Read More
Power Electronics Market Trends: The Shift Toward Intelligent Control
The Power Electronics Market Trends currently point toward a massive convergence of hardware and...
Substance Abuse Disorder SUD Billing Services in Rhode Island, USA: A Practical Guide for Behavioral Health Providers
Behavioral health providers in Rhode Island play an important role in helping...
Safe Online Chat and Random Video Calls with Tingl App
The internet has opened up an extraordinary world of possibility for human connection, but it has...
The Impact of Laser Technology on the Future of Body Art in Riyadh
Body art has long been a powerful form of personal expression, with tattoos serving as symbols of...
Sponsored