*కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు*
*కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు* ///
*కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో చీఫ్ (నేటి గళం) అక్టోబర్ 25 –:*
(24.05.2025) శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్ నడుపుతూ చనిపోయినటువంటి శివశంకర్ తో పాటు ఉన్న వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రి స్వామి అలియాస్ నాని గా గుర్తించాము.
అతన్ని మేము పలు కోణాల్లో విచారించాము....