విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడనీయం : రాష్ట్ర మంత్రి టీజీ భరత్
విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడనీయం//గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది//ప్రభుత్వం చేస్తున్నమంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి//తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్...